ప్రతిపక్షాల ఐక్యత వల్ల మాత్రమే బిజెపిని ఓడించ గలుగుతామని రాయపూర్ కాంగ్రెస్ ప్లీనరీ ప్రకటించింది. రాహుల్ గాంధీ ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే విపక్షాలు కలసిరావు. ఉమ్మడి అభ్యర్థిని అన్వేషిద్దామన్నవారికి పొగపెట్టేస్తారు. కాంగ్రెస్ కోటరీ తీరుతెన్నులపై ఇది డాక్టర్ పెంటపాటి పుల్లారావుగారి విశ్లేషణ